Monday, May 19, 2008
Friday, May 16, 2008
Sunday, May 11, 2008
ఖైరతాబాద్లో తెరాస పోటీ
Wednesday, 23 April , 2008, 16:29
హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న తెదేపా, కాంగ్రెస్ ప్రయత్నాలకు తెరాస బ్రేక్ వేసింది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలు కుమ్మక్కై తెరాసను ఓడించేందుకు కుట్రపన్నినట్టు విశ్వసిస్తున్నందున పార్టీ శ్రేణుల డిమాండు మేరకు ఆ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొంది.
పీజేఆర్పై సానుభూతితో ఇక్కడ పోటీ చేయబోమని గతంలో తెరాస ప్రకటించింది. అయితే దీనికి పీజేఆర్ కుటుంబీకులు కనీసం కృతజ్ఞత తెలపకపోవడం కూడా ఇక్కడ పోటీ చేయాలన్న తెరాస నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
ఈ స్థానంలో ఓ మైనార్టీ నేతను పోటీకి దించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Wednesday, 23 April , 2008, 16:29
హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న తెదేపా, కాంగ్రెస్ ప్రయత్నాలకు తెరాస బ్రేక్ వేసింది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలు కుమ్మక్కై తెరాసను ఓడించేందుకు కుట్రపన్నినట్టు విశ్వసిస్తున్నందున పార్టీ శ్రేణుల డిమాండు మేరకు ఆ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొంది.
పీజేఆర్పై సానుభూతితో ఇక్కడ పోటీ చేయబోమని గతంలో తెరాస ప్రకటించింది. అయితే దీనికి పీజేఆర్ కుటుంబీకులు కనీసం కృతజ్ఞత తెలపకపోవడం కూడా ఇక్కడ పోటీ చేయాలన్న తెరాస నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
ఈ స్థానంలో ఓ మైనార్టీ నేతను పోటీకి దించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Wednesday, 23 April , 2008,
హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న తెదేపా, కాంగ్రెస్ ప్రయత్నాలకు తెరాస బ్రేక్ వేసింది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలు కుమ్మక్కై తెరాసను ఓడించేందుకు కుట్రపన్నినట్టు విశ్వసిస్తున్నందున పార్టీ శ్రేణుల డిమాండు మేరకు ఆ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొంది.
పీజేఆర్పై సానుభూతితో ఇక్కడ పోటీ చేయబోమని గతంలో తెరాస ప్రకటించింది. అయితే దీనికి పీజేఆర్ కుటుంబీకులు కనీసం కృతజ్ఞత తెలపకపోవడం కూడా ఇక్కడ పోటీ చేయాలన్న తెరాస నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
ఈ స్థానంలో ఓ మైనార్టీ నేతను పోటీకి దించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
v
హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న తెదేపా, కాంగ్రెస్ ప్రయత్నాలకు తెరాస బ్రేక్ వేసింది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలు కుమ్మక్కై తెరాసను ఓడించేందుకు కుట్రపన్నినట్టు విశ్వసిస్తున్నందున పార్టీ శ్రేణుల డిమాండు మేరకు ఆ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొంది.
పీజేఆర్పై సానుభూతితో ఇక్కడ పోటీ చేయబోమని గతంలో తెరాస ప్రకటించింది. అయితే దీనికి పీజేఆర్ కుటుంబీకులు కనీసం కృతజ్ఞత తెలపకపోవడం కూడా ఇక్కడ పోటీ చేయాలన్న తెరాస నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
ఈ స్థానంలో ఓ మైనార్టీ నేతను పోటీకి దించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Wednesday, 23 April , 2008, 16:29
హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న తెదేపా, కాంగ్రెస్ ప్రయత్నాలకు తెరాస బ్రేక్ వేసింది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలు కుమ్మక్కై తెరాసను ఓడించేందుకు కుట్రపన్నినట్టు విశ్వసిస్తున్నందున పార్టీ శ్రేణుల డిమాండు మేరకు ఆ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొంది.
పీజేఆర్పై సానుభూతితో ఇక్కడ పోటీ చేయబోమని గతంలో తెరాస ప్రకటించింది. అయితే దీనికి పీజేఆర్ కుటుంబీకులు కనీసం కృతజ్ఞత తెలపకపోవడం కూడా ఇక్కడ పోటీ చేయాలన్న తెరాస నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
ఈ స్థానంలో ఓ మైనార్టీ నేతను పోటీకి దించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Wednesday, 23 April , 2008,
హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న తెదేపా, కాంగ్రెస్ ప్రయత్నాలకు తెరాస బ్రేక్ వేసింది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలు కుమ్మక్కై తెరాసను ఓడించేందుకు కుట్రపన్నినట్టు విశ్వసిస్తున్నందున పార్టీ శ్రేణుల డిమాండు మేరకు ఆ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొంది.
పీజేఆర్పై సానుభూతితో ఇక్కడ పోటీ చేయబోమని గతంలో తెరాస ప్రకటించింది. అయితే దీనికి పీజేఆర్ కుటుంబీకులు కనీసం కృతజ్ఞత తెలపకపోవడం కూడా ఇక్కడ పోటీ చేయాలన్న తెరాస నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
ఈ స్థానంలో ఓ మైనార్టీ నేతను పోటీకి దించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
v
అవును, రెఫరెండమే:కేసీఆర్
Tuesday, 06 May , 2008, 10:07
హైదరాబాద్: ఉప ఎన్నికలు తెలంగాణకు రెఫరెండమేనని కేసీఆర్ స్పష్టం చేశారు.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలను చిత్తుగా ఓడించి తెరాస అభ్యర్థులందర్నీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలకు డిపాజిట్ దక్కదని జోస్యం చెప్పారు. ఈనెల 8న తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారని తెలిపారు. ఈనెల 11న వరంగల్ జిల్లా పరకాలలో తాను ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టనున్నట్లు తెలిపారు. వేసవి కాలం కాబట్టి రాత్రిళ్లు ఎక్కువ సమయం వరకు ప్రచారం చేసే వెసులుబాటు కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ను కోరతామని చెప్పారు
హైదరాబాద్: ఉప ఎన్నికలు తెలంగాణకు రెఫరెండమేనని కేసీఆర్ స్పష్టం చేశారు.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలను చిత్తుగా ఓడించి తెరాస అభ్యర్థులందర్నీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలకు డిపాజిట్ దక్కదని జోస్యం చెప్పారు. ఈనెల 8న తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారని తెలిపారు. ఈనెల 11న వరంగల్ జిల్లా పరకాలలో తాను ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టనున్నట్లు తెలిపారు. వేసవి కాలం కాబట్టి రాత్రిళ్లు ఎక్కువ సమయం వరకు ప్రచారం చేసే వెసులుబాటు కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ను కోరతామని చెప్పారు
తెలంగాణ ఉద్యమానికి పరీక్ష
హైదరాబాద్:రానున్న ఉప ఎన్నికలు తెలంగాణ ఉద్యమానికి పరీక్షా సమయంగా తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అభివర్ణించారు. తెరాస గెలిస్తే సరి.. లేకపోతే తెలంగాణ అంధకారమేనని తెలంగాణ ప్రాంత ప్రజలు గుర్తించాలని హితవు పలికారు.ఆ పరిస్థితి రాకూడదనుకొంటే వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలను చిత్తుగా ఓడించి తెలంగాణను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
సోమవారం తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'వైఎస్ పాలనలో తెలంగాణ' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణకు వైఎస్ పెద్ద అవరోధంగా పేర్కొన్నారు. ఇంత కాలం తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి వదిలేశామని వైఎస్ చెప్పారు. ఇప్పుడేమో మాటమార్చి అభివృద్ధి మంత్రాన్ని ముందుకు తీసుకువచ్చి.. తెలంగాణవాదం కనుమరుగైందని పేర్కొనడంలో పరమార్ధమేమిటి అని ప్రశ్నించారు.
పదవులు లేని నాయకులే తెలంగాణ వాదనను ముందుకు తెస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షపై బురద చల్లడమేనన్నారు.తెలంగాణ ఉద్యమం పదవుల కోసం కాదు. ప్రజల ఆత్మ గౌరవం, స్వయంపాలన, వనరుల వినియోగంపై హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటమిదిగా పేర్కొన్నారు. కాంగ్రెస్ చరిత్రంతా మోసాలమయమేనని ఆరోపించారు. 1956 నుంచీ తెలంగాణను కాంగ్రెస్ వంఛిస్తోందని విమర్శించారు.
సోమవారం తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'వైఎస్ పాలనలో తెలంగాణ' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణకు వైఎస్ పెద్ద అవరోధంగా పేర్కొన్నారు. ఇంత కాలం తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి వదిలేశామని వైఎస్ చెప్పారు. ఇప్పుడేమో మాటమార్చి అభివృద్ధి మంత్రాన్ని ముందుకు తీసుకువచ్చి.. తెలంగాణవాదం కనుమరుగైందని పేర్కొనడంలో పరమార్ధమేమిటి అని ప్రశ్నించారు.
పదవులు లేని నాయకులే తెలంగాణ వాదనను ముందుకు తెస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షపై బురద చల్లడమేనన్నారు.తెలంగాణ ఉద్యమం పదవుల కోసం కాదు. ప్రజల ఆత్మ గౌరవం, స్వయంపాలన, వనరుల వినియోగంపై హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటమిదిగా పేర్కొన్నారు. కాంగ్రెస్ చరిత్రంతా మోసాలమయమేనని ఆరోపించారు. 1956 నుంచీ తెలంగాణను కాంగ్రెస్ వంఛిస్తోందని విమర్శించారు.
ఓబీసీ రిజర్వేషన్లు సబబే
ఓబీసీలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం చెల్లుబాటు అవుతుందంటూ సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
ఓబీసీ రిజర్వేషన్లు సబబే
ఓబీసీలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం చెల్లుబాటు అవుతుందంటూ సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
ఓబీసీ రిజర్వేషన్లు సబబే
ఓబీసీలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం చెల్లుబాటు అవుతుందంటూ సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
ఓబీసీ రిజర్వేషన్లు సబబే
ఓబీసీలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం చెల్లుబాటు అవుతుందంటూ సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
ఓబీసీ రిజర్వేషన్లు సబబే
ఓబీసీలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం చెల్లుబాటు అవుతుందంటూ సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి కేజే బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ గురువారం తన తీర్పును వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంకాదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్లు సబబేనని అయితే ఇందులో నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు ఈ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడం వర్తించదని తెలిపింది.
ఈ సంవత్సరంనుంచే ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయవచ్చని కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉండగా...సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్లు 49.5 శాతానికి పెరిగింది. ఓబీసీ కోటా శాశ్వితం కాదని, సందర్భాన్ని బట్టి సమీక్షించాల్సిందిగా కోర్టు సూచించింది.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: ప్రధాని
చట్టసభల్లో మహిళలను రిజర్వేషన్ కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. గురువారం ప్రధాని మాట్లాడుతూ రాష్ట్రాల శాసన సభలు, పార్లమెంట్ల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వలన పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావొచ్చని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 లక్షల కంటే ఎక్కువ మంది మహిళలు ఎన్నికవడం ప్రజా విధానాల్లో మార్పు తీసుకురావాల్సిన అవశ్యకతను చూపుతోందని ప్రధాని చెప్పారు. మహిళల విషయంలో సమాజ ధోరణిలో మార్పు రావాలని అన్నారు.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రధాని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు చాలాకాలం నుంచి పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 లక్షల కంటే ఎక్కువ మంది మహిళలు ఎన్నికవడం ప్రజా విధానాల్లో మార్పు తీసుకురావాల్సిన అవశ్యకతను చూపుతోందని ప్రధాని చెప్పారు. మహిళల విషయంలో సమాజ ధోరణిలో మార్పు రావాలని అన్నారు.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రధాని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు చాలాకాలం నుంచి పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే.
Friday, May 9, 2008
Separate channel for TTD
తెలంగాణా పోరాటయోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి కన్నుమూశారు
హైదరాబాద్, మే 9 : తెలంగాణా పోరాటయోధుడు ఎంసీపీఐ నేత భీంరెడ్డి నర్సింహారెడ్డి నేడు హైదరాబాద్లో కన్నుమూశారు. 1925లో నల్గొండ జిల్లా కొత్తగూడెంలో జన్మించిన భీంరెడ్డి 1940లో సీపీఎంలో చేరారు. అనంతరం నిజాం వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర వహించారు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరు సాగించారు. రెండుసార్లు మిర్యాలగూడ ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా సేవలందించారు. 1996లో పార్టీ నుంచి బయటకు వచ్చి ఎంసీపీఐలో చేరారు.అప్పటినుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. గత కొద్దికాలంగా వూపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు పలువురు వామపక్ష నేతలు, ఇతర పార్టీల ప్రముఖలు నివాళులు అర్పించారు. భీంరెడ్డి మృతదేహానికి ఈరోజు సాయంత్రం అంబర్పేట స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.
మాటల్లో సంక్షేమం, చేతుల్లో సంక్షోభం!
మల్లెపల్లి లక్ష్మయ్య
అక్రమంగా అసైన్డ్భూములను కలిగివున్నవారికి వాటిని క్రమబద్ధీకరించరాదని ఈ నెల ఒకటవ తేదీన రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టానికి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సవరణను వ్యతిరేకిస్తూ, అది రాజ్యాంగపరంగా చెల్లదని, అంతేగాక ఈ సవరణ చట్టం మౌలిక స్వభావానికి విరుద్ధమని ప్రముఖ న్యాయవాది బొజ్జా తార కం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు అనుమతిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే, అక్రమంగా ఆధీనంలో ఉంచుకున్న అసైన్డ్ భూములను ఎవరికివారుగా అప్పగిస్తే ఎటువంటి శిక్షలు ఉండవని విధించిన గడుపు ఏప్రిల్ 29వ తేదీతో ముగిసింది. కానీ ఎవ్వరూకూడా అప్పగించిన దాఖలాలు లేవు. అయితే రాష్ట్ర రెవెన్యూ అధికారులు ఎవరి దగ్గర ఎంత అసైన్డ్ భూమి ఉన్నదనే వివరాలను సేకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలకే పరిమితమైతే కొంత ఆశ కలుగకమానదు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
చాలాచోట్ల పేదలు ముఖ్యంగా దళితులు తమ చేతుల్లో ఉన్న భూములను కోల్పోతున్నారు. గతంలో ఎవరో ప్రైవేటువ్యక్తులు దళితుల భూమిని ఏదోవిధం గా ఆక్రమించుకునేవారు. కానీ నేడు ప్రభుత్వమే ఆ పని చేస్తున్నది. దానివల్ల ఇంకా తొందరగా పేదలు, దళితులు, ఆదివాసులు తమ చేతుల్లో ఉన్న భూములను కోల్పోతున్నారు. ఇక్కడే ఇటీవల అసెం బ్లీలో జరిగిన అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టానికి జరిగిన సవరణను ప్రస్తావించాలి. సవరణకు ముందు ఈ చట్టం అసైన్డ్ భూములు పొందినవాళ్ళకు రక్షణగా ఉండేది. కానీ ఇప్పుడు అలాకాదు. 'అన్యాక్రాంతమైన అసైన్డ్భూములను ప్రభుత్వం తిరిగి స్వా ధీనం చేసుకొని ఎవరికైతే కేటాయించారో వారికే తిరిగి ఇవ్వాలి' అని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సవరణ దానికి భిన్నంగా ఉన్నది. అన్యాక్రాంతమైన అసైన్డ్భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని గతంలో ఎవరికైతే కేటాయించారో వారికే ఇవ్వవచ్చు, అవసరాన్నిబట్టి, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉం చుకుని ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.
ప్రైవేట్ వ్యక్తుల కు కూడా కేటాయించవచ్చునని మార్చారు. ఇది ప్రభుత్వ వ్యూహా న్ని తెలియజేస్తున్నది. సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండళ్ళ) ఏర్పాటు చేయాలనే ఆలోచనను దృష్టిలో ఉంచుకునే ఈ రకమైన నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రజా ప్రయోజనాల పేరిట ఏర్పాట య్యే ఎటువంటి సంస్థలు, పరిశ్రమలు, పార్కులు అన్నింటికీ ఎక్కువగా దళితుల భూములనే ముందుగా లాక్కున్నారు. మన హైదరాబాద్ నగరంలో 30 ఏళ్ళ క్రితం నిర్మించిన ఇందిరాపార్క్ కోసం దళితుల చేతుల్లో ఉన్న పదెకరాల భూమిని ప్రభుత్వం లాక్కున్నది. దానిపక్కనే ఉన్న ఒక ఒక ఆధిపత్యకులానికి చెందిన వ్యక్తి భూమిని ముట్టుకోనైన లేదు. ఆ వ్యక్తి ఆ భూమిని అమ్ముకుని కోట్లు సంపాదించుకున్నాడు. ఇది ఒక ఉదాహరణ. నగరం అవతల ఏర్పాటైన అనేకమైన సంస్థలు కూడా అసైన్డ్భూములనే తేలికగా లాగేసుకున్నాయి. ఇవేకాకుండా రియల్ ఎస్టేట్ దందా కోసం వేలా ది ఎకరాల భూదాన్ భూములను వ్యాపారులు దళిత రైతులనుంచి అక్రమంగా ఆక్రమించుకున్నాయి.
దీనిపై ఎన్నో కేసులు నమోదు అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. నగరం చుట్టూ ఈ రోజు జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం దళితుల భూములనే కబళిస్తున్నది. ఇట్లా అన్యాక్రాంతమైన భూమిని తిరిగి వారికి స్వాధీనం చేయకుండా, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారికే ఆ భూమిని అప్పగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం శోచనీయం. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (1989) ప్రకారం ఎవరైనా అక్రమంగా దళితుల భూములను ఆక్రమించుకుంటే, వారిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. నిజానికి ము ఖ్యమంత్రి కుటుంబం ఆ ప్రాసిక్యూషన్కు సిద్ధం కావాల్సి ఉండింది. చట్టాన్ని గౌరవించి అలా చేసి, మిగతావాళ్ళందరిని ఆ ప్రకారం శిక్షి స్తే, ముఖ్యమంత్రి ఆదర్శనాయకుడు అయ్యేవాడు. కానీ ఆయనే చట్టంనుంచి తప్పుకోవడానికి అసైన్డ్ చట్టానికి సవరణ తేవడంతోపాటు, మిగతావాళ్ళందరిని రక్షించే బాధ్యతను నెత్తిమీద వేసుకున్నారు.
దీనివల్ల దళితులు, పేదలు, ఆదివాసులు అభివృద్ధిలో మ రింత కిందికి అంటే పాతాళానికి దిగబడక తప్పని స్థితి. ఇందిరమ్మ రాజ్యం నడుపుతున్నట్లు ప్రచారం చేస్తున్న ప్రభు త్వం ఆమె అనుసరించిన విధానాలకు భిన్నంగా మాత్రమేగాక, పూర్తిగా ఆ ఆనవాళ్లు లేకుండా ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా దళితులకు, పేదలకు ఇందిరమ్మ కాలంలోనే భూములు దక్కాయి. అది వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. దానివల్లనే ఇప్పటికే ఇందిరమ్మ పట్ల ఎస్సీ, ఎస్టీలు ఎంతో గౌరవాన్ని, భక్తిని కలిగివున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇందిర మ్మ పేరును మలినం చేసేవిధంగా ఉంది. మహబూబ్నగర్జిల్లా బాలానగర్ మండలం పోలేపల్లి గ్రామం లో పేదలు, దళితులు ఎదుర్కొంటున్న విషయాన్ని పరిశీలిద్దాం. ఈ గ్రామం జడ్చర్లకు దగ్గరలో ఉంది. గ్రామం కొంత లోపలికి ఉన్నప్పటికీ భూములు మాత్రం బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్పార్కు పేరుతో ఇక్కడ దాదాపు ఎనిమిది వందల ఎకరాల భూమిని సేకరిం చింది. ఇందులో 400 ఎకరాలకుపైబడి పట్టా భూమికాగా, మిగతాది దళితులకు, లంబాడాలకు ఇచ్చిన అసైన్డ్ భూమి. ప్రజలంతా వ్యతిరేకించినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. రోడ్డుకు దగ్గరగా ఉన్న భూమి లక్షన్నరగా, కొద్దిగా లోపలికి ఉంటే లక్ష, మరికొంత లోపలికి ఉంటే 50 వేల రూపాయల ధరతో పట్టా భూములను ప్రభు త్వం తరఫున ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సేకరించింది. అయితే దీనికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీల దగ్గర తీసుకున్న అసైన్డ్భూమికి ఎకరానికి కేవలం రూ. 18 వేల ధరను నిర్ణయించారు. కానీ వీళ్ళకు చెల్లించింది మాత్రం రూ. 9 వేలేనని చెబుతున్నారు. ఇదొక కథ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రంగు మారింది. ఇదే గ్రీన్పార్కును సెజ్గా మార్చారు. అరబిందో, హెట్రో ఫార్మాసూటికల్ కంపెనీలకు ఈ భూమిని ప్రభుత్వం అమ్మివేసింది. ఎస్సీ, ఎస్టీలు, బీసీల దగ్గర రూ.18వేల నుంచి లక్షన్నర చెల్లించి స్వాధీనం చేసుకున్న భూమిని ఈ కంపెనీలకు ఎకరాకు తొమ్మిది లక్షలకు అమ్మారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ప్రభుత్వం ఇక్కడ అవతారం ఎత్తింది. ఈ తీరును ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా సెజ్ల పేరుతో సేకరిస్తున్న భూమిలో ఎక్కువభాగం పేదలు, దళితులదే. చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం ప్రజలు ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం పనిచేయడానికి బదులుగా పారిశ్రామికవేత్తల, ఆధిపత్యకులాల కొమ్ముకాస్తున్నదనడానికి ఇంతకన్నా సాక్ష్యం అక్కరలేదు. ఒకవైపు భూముల ను లాక్కుంటున్నది, రెండోవైపు ఆ భూములను పేదలకు పంచుతున్నామని ప్రచారం చేసుకుంటున్నది. ప్రభుత్వం బడ్జెట్లో ఎక్కువశా తం నిధులను భూములున్న రైతులకు, పరిశ్రమలు ఉన్న ఆధిపత్యకులాలకు పెంచిపెడ్తూ, చట్టపరంగా రావాల్సిన నిధులను కూ డా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడం లేదు. ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే, తమదే సంక్షేమరాజ్యమని చెప్పుకోవడం వైరుధ్యంకాదా? ఇటువంటి విధానాలతో నడుస్తున్న ప్రభుత్వంనుంచి పేదలు, దళితులు, ఆదివాసీలు ఏదైనా ప్రయోజ నం ఆశిస్తే అత్యాశకాక మరేమవుతుంది
అక్రమంగా అసైన్డ్భూములను కలిగివున్నవారికి వాటిని క్రమబద్ధీకరించరాదని ఈ నెల ఒకటవ తేదీన రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టానికి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సవరణను వ్యతిరేకిస్తూ, అది రాజ్యాంగపరంగా చెల్లదని, అంతేగాక ఈ సవరణ చట్టం మౌలిక స్వభావానికి విరుద్ధమని ప్రముఖ న్యాయవాది బొజ్జా తార కం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు అనుమతిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే, అక్రమంగా ఆధీనంలో ఉంచుకున్న అసైన్డ్ భూములను ఎవరికివారుగా అప్పగిస్తే ఎటువంటి శిక్షలు ఉండవని విధించిన గడుపు ఏప్రిల్ 29వ తేదీతో ముగిసింది. కానీ ఎవ్వరూకూడా అప్పగించిన దాఖలాలు లేవు. అయితే రాష్ట్ర రెవెన్యూ అధికారులు ఎవరి దగ్గర ఎంత అసైన్డ్ భూమి ఉన్నదనే వివరాలను సేకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలకే పరిమితమైతే కొంత ఆశ కలుగకమానదు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
చాలాచోట్ల పేదలు ముఖ్యంగా దళితులు తమ చేతుల్లో ఉన్న భూములను కోల్పోతున్నారు. గతంలో ఎవరో ప్రైవేటువ్యక్తులు దళితుల భూమిని ఏదోవిధం గా ఆక్రమించుకునేవారు. కానీ నేడు ప్రభుత్వమే ఆ పని చేస్తున్నది. దానివల్ల ఇంకా తొందరగా పేదలు, దళితులు, ఆదివాసులు తమ చేతుల్లో ఉన్న భూములను కోల్పోతున్నారు. ఇక్కడే ఇటీవల అసెం బ్లీలో జరిగిన అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టానికి జరిగిన సవరణను ప్రస్తావించాలి. సవరణకు ముందు ఈ చట్టం అసైన్డ్ భూములు పొందినవాళ్ళకు రక్షణగా ఉండేది. కానీ ఇప్పుడు అలాకాదు. 'అన్యాక్రాంతమైన అసైన్డ్భూములను ప్రభుత్వం తిరిగి స్వా ధీనం చేసుకొని ఎవరికైతే కేటాయించారో వారికే తిరిగి ఇవ్వాలి' అని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సవరణ దానికి భిన్నంగా ఉన్నది. అన్యాక్రాంతమైన అసైన్డ్భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని గతంలో ఎవరికైతే కేటాయించారో వారికే ఇవ్వవచ్చు, అవసరాన్నిబట్టి, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉం చుకుని ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.
ప్రైవేట్ వ్యక్తుల కు కూడా కేటాయించవచ్చునని మార్చారు. ఇది ప్రభుత్వ వ్యూహా న్ని తెలియజేస్తున్నది. సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండళ్ళ) ఏర్పాటు చేయాలనే ఆలోచనను దృష్టిలో ఉంచుకునే ఈ రకమైన నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రజా ప్రయోజనాల పేరిట ఏర్పాట య్యే ఎటువంటి సంస్థలు, పరిశ్రమలు, పార్కులు అన్నింటికీ ఎక్కువగా దళితుల భూములనే ముందుగా లాక్కున్నారు. మన హైదరాబాద్ నగరంలో 30 ఏళ్ళ క్రితం నిర్మించిన ఇందిరాపార్క్ కోసం దళితుల చేతుల్లో ఉన్న పదెకరాల భూమిని ప్రభుత్వం లాక్కున్నది. దానిపక్కనే ఉన్న ఒక ఒక ఆధిపత్యకులానికి చెందిన వ్యక్తి భూమిని ముట్టుకోనైన లేదు. ఆ వ్యక్తి ఆ భూమిని అమ్ముకుని కోట్లు సంపాదించుకున్నాడు. ఇది ఒక ఉదాహరణ. నగరం అవతల ఏర్పాటైన అనేకమైన సంస్థలు కూడా అసైన్డ్భూములనే తేలికగా లాగేసుకున్నాయి. ఇవేకాకుండా రియల్ ఎస్టేట్ దందా కోసం వేలా ది ఎకరాల భూదాన్ భూములను వ్యాపారులు దళిత రైతులనుంచి అక్రమంగా ఆక్రమించుకున్నాయి.
దీనిపై ఎన్నో కేసులు నమోదు అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. నగరం చుట్టూ ఈ రోజు జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం దళితుల భూములనే కబళిస్తున్నది. ఇట్లా అన్యాక్రాంతమైన భూమిని తిరిగి వారికి స్వాధీనం చేయకుండా, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారికే ఆ భూమిని అప్పగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం శోచనీయం. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (1989) ప్రకారం ఎవరైనా అక్రమంగా దళితుల భూములను ఆక్రమించుకుంటే, వారిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. నిజానికి ము ఖ్యమంత్రి కుటుంబం ఆ ప్రాసిక్యూషన్కు సిద్ధం కావాల్సి ఉండింది. చట్టాన్ని గౌరవించి అలా చేసి, మిగతావాళ్ళందరిని ఆ ప్రకారం శిక్షి స్తే, ముఖ్యమంత్రి ఆదర్శనాయకుడు అయ్యేవాడు. కానీ ఆయనే చట్టంనుంచి తప్పుకోవడానికి అసైన్డ్ చట్టానికి సవరణ తేవడంతోపాటు, మిగతావాళ్ళందరిని రక్షించే బాధ్యతను నెత్తిమీద వేసుకున్నారు.
దీనివల్ల దళితులు, పేదలు, ఆదివాసులు అభివృద్ధిలో మ రింత కిందికి అంటే పాతాళానికి దిగబడక తప్పని స్థితి. ఇందిరమ్మ రాజ్యం నడుపుతున్నట్లు ప్రచారం చేస్తున్న ప్రభు త్వం ఆమె అనుసరించిన విధానాలకు భిన్నంగా మాత్రమేగాక, పూర్తిగా ఆ ఆనవాళ్లు లేకుండా ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా దళితులకు, పేదలకు ఇందిరమ్మ కాలంలోనే భూములు దక్కాయి. అది వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. దానివల్లనే ఇప్పటికే ఇందిరమ్మ పట్ల ఎస్సీ, ఎస్టీలు ఎంతో గౌరవాన్ని, భక్తిని కలిగివున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇందిర మ్మ పేరును మలినం చేసేవిధంగా ఉంది. మహబూబ్నగర్జిల్లా బాలానగర్ మండలం పోలేపల్లి గ్రామం లో పేదలు, దళితులు ఎదుర్కొంటున్న విషయాన్ని పరిశీలిద్దాం. ఈ గ్రామం జడ్చర్లకు దగ్గరలో ఉంది. గ్రామం కొంత లోపలికి ఉన్నప్పటికీ భూములు మాత్రం బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్పార్కు పేరుతో ఇక్కడ దాదాపు ఎనిమిది వందల ఎకరాల భూమిని సేకరిం చింది. ఇందులో 400 ఎకరాలకుపైబడి పట్టా భూమికాగా, మిగతాది దళితులకు, లంబాడాలకు ఇచ్చిన అసైన్డ్ భూమి. ప్రజలంతా వ్యతిరేకించినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. రోడ్డుకు దగ్గరగా ఉన్న భూమి లక్షన్నరగా, కొద్దిగా లోపలికి ఉంటే లక్ష, మరికొంత లోపలికి ఉంటే 50 వేల రూపాయల ధరతో పట్టా భూములను ప్రభు త్వం తరఫున ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సేకరించింది. అయితే దీనికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీల దగ్గర తీసుకున్న అసైన్డ్భూమికి ఎకరానికి కేవలం రూ. 18 వేల ధరను నిర్ణయించారు. కానీ వీళ్ళకు చెల్లించింది మాత్రం రూ. 9 వేలేనని చెబుతున్నారు. ఇదొక కథ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రంగు మారింది. ఇదే గ్రీన్పార్కును సెజ్గా మార్చారు. అరబిందో, హెట్రో ఫార్మాసూటికల్ కంపెనీలకు ఈ భూమిని ప్రభుత్వం అమ్మివేసింది. ఎస్సీ, ఎస్టీలు, బీసీల దగ్గర రూ.18వేల నుంచి లక్షన్నర చెల్లించి స్వాధీనం చేసుకున్న భూమిని ఈ కంపెనీలకు ఎకరాకు తొమ్మిది లక్షలకు అమ్మారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ప్రభుత్వం ఇక్కడ అవతారం ఎత్తింది. ఈ తీరును ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా సెజ్ల పేరుతో సేకరిస్తున్న భూమిలో ఎక్కువభాగం పేదలు, దళితులదే. చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం ప్రజలు ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం పనిచేయడానికి బదులుగా పారిశ్రామికవేత్తల, ఆధిపత్యకులాల కొమ్ముకాస్తున్నదనడానికి ఇంతకన్నా సాక్ష్యం అక్కరలేదు. ఒకవైపు భూముల ను లాక్కుంటున్నది, రెండోవైపు ఆ భూములను పేదలకు పంచుతున్నామని ప్రచారం చేసుకుంటున్నది. ప్రభుత్వం బడ్జెట్లో ఎక్కువశా తం నిధులను భూములున్న రైతులకు, పరిశ్రమలు ఉన్న ఆధిపత్యకులాలకు పెంచిపెడ్తూ, చట్టపరంగా రావాల్సిన నిధులను కూ డా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడం లేదు. ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే, తమదే సంక్షేమరాజ్యమని చెప్పుకోవడం వైరుధ్యంకాదా? ఇటువంటి విధానాలతో నడుస్తున్న ప్రభుత్వంనుంచి పేదలు, దళితులు, ఆదివాసీలు ఏదైనా ప్రయోజ నం ఆశిస్తే అత్యాశకాక మరేమవుతుంది
Thursday, May 8, 2008
FAREWELL PARTY
జాహ్నవి
కదిలిపోయే కాలం మద్య
వీడలేని బందాన్ని ఏర్పరచుకొని
వీడ్కోలు చెబుతూ
వెళ్ళిపొతున్నవా నేస్తం
ప్రతి కలయిక వీడ్కోలుకు నాంది
అంటూమరోసారి కలవాలంటే
నేడు విడిపోక తప్పదంటూ
హ్రుదయాంతరాలలొ
స్నేహ హస్తాన్నిపదిలంగా దాచుకుంటూ
నాతొ కరచాలనం చేస్తూ
మమ్ములను వీడి వెళ్ళిపోతున్నావా నేస్తం
మొక్క అనే అభిమానంలొ
నీరు అనే అనే ప్రేమను పొసి
పూవు అనే మమకారం పెంచుకొని
చెట్టు అనే స్నేహబందాన్ని ఏర్పరచుకొని
ఇప్పుడు వెళ్ళిపొతున్నవా నేస్తం
తిరిగిరానివి ఈ కాలేజీ రోజులు
మరచిపొలేనివి ఈ కాలేజీ రోజులు
అటువంటి ఈ కాలేజీ జీవితాన్ని ముగించి
కొందరు ఉద్యోగాల వేటలొ
మరికొందరు ఉన్నత చదువుల ఉబలాటంలో
ముందుకు సాగుతూ
రాబోయే కాలంలొ ఒడిదొడుకులను తట్టుకొంటూ
పాతజ్ఞాపకాల నీలినీడలలొ
కష్ట సమయంలొ కూడా
చిరునవ్వులు చిందిస్తూ
నలుగురినీ నవ్విస్తూ
నవ్వులపాలు కాకుండా
వందమందిలొ ఒక్కరివి కాకుండా
వందమందిలొ ఒక్కరిగా ఉంటూ
భారతావనికి నీవంతు సేవ చేస్తూ
దేశభివ్రుద్దిలో నీవు పాలు పంచుకొవాలని ఆశిస్తూ...
కదిలిపోయే కాలం మద్య
వీడలేని బందాన్ని ఏర్పరచుకొని
వీడ్కోలు చెబుతూ
వెళ్ళిపొతున్నవా నేస్తం
ప్రతి కలయిక వీడ్కోలుకు నాంది
అంటూమరోసారి కలవాలంటే
నేడు విడిపోక తప్పదంటూ
హ్రుదయాంతరాలలొ
స్నేహ హస్తాన్నిపదిలంగా దాచుకుంటూ
నాతొ కరచాలనం చేస్తూ
మమ్ములను వీడి వెళ్ళిపోతున్నావా నేస్తం
మొక్క అనే అభిమానంలొ
నీరు అనే అనే ప్రేమను పొసి
పూవు అనే మమకారం పెంచుకొని
చెట్టు అనే స్నేహబందాన్ని ఏర్పరచుకొని
ఇప్పుడు వెళ్ళిపొతున్నవా నేస్తం
తిరిగిరానివి ఈ కాలేజీ రోజులు
మరచిపొలేనివి ఈ కాలేజీ రోజులు
అటువంటి ఈ కాలేజీ జీవితాన్ని ముగించి
కొందరు ఉద్యోగాల వేటలొ
మరికొందరు ఉన్నత చదువుల ఉబలాటంలో
ముందుకు సాగుతూ
రాబోయే కాలంలొ ఒడిదొడుకులను తట్టుకొంటూ
పాతజ్ఞాపకాల నీలినీడలలొ
కష్ట సమయంలొ కూడా
చిరునవ్వులు చిందిస్తూ
నలుగురినీ నవ్విస్తూ
నవ్వులపాలు కాకుండా
వందమందిలొ ఒక్కరివి కాకుండా
వందమందిలొ ఒక్కరిగా ఉంటూ
భారతావనికి నీవంతు సేవ చేస్తూ
దేశభివ్రుద్దిలో నీవు పాలు పంచుకొవాలని ఆశిస్తూ...
TODAY LIFE
+ HEAD ACHE
- MONEY
* PROBLEMS
% LOYALTY
= NOPEACE
& NO WATER TO DRAWN U R SELF
MEANING:
NOW A DAYS OUR LIFE STARTS WITH HEAD ACHE ,WE LOSS MONEY,PROBLES ARE ALSO ADDS TO THAT ,WE MISSED LOYALTY IN PEOPLE THEN THERE IS NO PEACE IN OUR LIFE. AT LAST WE DON'T HAVE WATER TO DRAWN OUR SELF.
- MONEY
* PROBLEMS
% LOYALTY
= NOPEACE
& NO WATER TO DRAWN U R SELF
MEANING:
NOW A DAYS OUR LIFE STARTS WITH HEAD ACHE ,WE LOSS MONEY,PROBLES ARE ALSO ADDS TO THAT ,WE MISSED LOYALTY IN PEOPLE THEN THERE IS NO PEACE IN OUR LIFE. AT LAST WE DON'T HAVE WATER TO DRAWN OUR SELF.
తెలుగు పదాలు - 1
తెలుగు భాషలో మొదటి నుండి చదివినా, ఆఖరి నుండి చదివినా ఒకేలా ద్వనించే పదాలు చాలా వున్నాయి
జలజ
కునుకు
నటన
కిటికి
పులుపు
కందకం
కలక
నవీన
పంచాస్యచాపం
జంబీరబీజం
లకోలకోల
రంగనగరం
కడనడక
గులాబిలాగు
గాదెనాదెగా
దారివారిదా
తోకమూకతో
పాలునలుపా
పాలుతెలుపా
వికటకవి
మందారదామం
మానవకవనమా
వినమనవి
కడపలోపడక
జలజ
కునుకు
నటన
కిటికి
పులుపు
కందకం
కలక
నవీన
పంచాస్యచాపం
జంబీరబీజం
లకోలకోల
రంగనగరం
కడనడక
గులాబిలాగు
గాదెనాదెగా
దారివారిదా
తోకమూకతో
పాలునలుపా
పాలుతెలుపా
వికటకవి
మందారదామం
మానవకవనమా
వినమనవి
కడపలోపడక
గూఢార్దాలు
అన్ని భాషలలో కొన్ని పదాలలో మొదటి అక్షరాన్ని తొలగిస్తే కొత్త పదం తయారవుతుంది
జాహ్నవి
తెలుగు భాషలో:
ధాశరధి - రాముడు
శరధి - అమ్ములపొది
రధి - రధాన్ని ఎక్కినవాడు
ధి - బుద్దిమంతుడు
ఆంగ్ల భాషలో:
1)chair
hair
air
2)price
rice
ice
3)wheat
heat
eat
at
t
జాహ్నవి
తెలుగు భాషలో:
ధాశరధి - రాముడు
శరధి - అమ్ములపొది
రధి - రధాన్ని ఎక్కినవాడు
ధి - బుద్దిమంతుడు
ఆంగ్ల భాషలో:
1)chair
hair
air
2)price
rice
ice
3)wheat
heat
eat
at
t
A - Z Good Qualities
ఈ క్రింది లక్షణాలతో మనిషి ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
అవి :
A - Ability - సామర్ధ్యం
B - Bravery - సాహసం
C - Courage - ధైర్యం
D - Desire - కోరిక
E - Efficiency - సమర్ధత
F - Fellowship - సౌభ్రాతృత్వం
G - Generosity -ఔదార్యం
H - Hope - నమ్మకం
I - Interest - ఆశక్తి
J - Justice - న్యాయం
K - Kindness - దయ
L - Loyalty - విశ్వాసం
M -Man-Hood - మానవత్వం
N - Novel - నూతన
O - Obedience - విధేయత
P - Politeness -మర్యాద
Q - Quickness - చురుకుదనం
R - Rememberence - జ్ఞాపకం ఉంచుకొను
S - Satisfaction - తృప్తి
T - Trial - ప్రయత్నం
U - Unity - ఐకమత్యం
V - Vitality - ఉత్సాహం
W - Wisdom - తెలివి
X -Xenodochy - ఆతిధ్యం
Y - Yearn - ఆపేక్ష
Z - Zeal - పట్టుదల
అవి :
A - Ability - సామర్ధ్యం
B - Bravery - సాహసం
C - Courage - ధైర్యం
D - Desire - కోరిక
E - Efficiency - సమర్ధత
F - Fellowship - సౌభ్రాతృత్వం
G - Generosity -ఔదార్యం
H - Hope - నమ్మకం
I - Interest - ఆశక్తి
J - Justice - న్యాయం
K - Kindness - దయ
L - Loyalty - విశ్వాసం
M -Man-Hood - మానవత్వం
N - Novel - నూతన
O - Obedience - విధేయత
P - Politeness -మర్యాద
Q - Quickness - చురుకుదనం
R - Rememberence - జ్ఞాపకం ఉంచుకొను
S - Satisfaction - తృప్తి
T - Trial - ప్రయత్నం
U - Unity - ఐకమత్యం
V - Vitality - ఉత్సాహం
W - Wisdom - తెలివి
X -Xenodochy - ఆతిధ్యం
Y - Yearn - ఆపేక్ష
Z - Zeal - పట్టుదల
అ - అః రాఖీ
అ- అన్నా చెల్లెళ్ల బంధానికి నెలవిది
ఆ- ఆప్యాయంగా అందరూ కలిసే రోజిది
ఇ- ఇరవై ఒకటో శతాబ్దంలోనూ మరువనిది
ఈ- ఈమెయిల్స్ గాను పంపే విషయమిది
ఉ- ఉత్తర,దక్షిణ భారతదేశాల్లో జరుపుకొనేది
ఊ- ఊకదంపుడు విషయం కాదిది
ఋ- ఋతువులెన్ని వచ్చినా
ఎ- ఎన్నడూ మరివనిది
ఏ- ఏ మనిషినైనా మైమరపించేది
ఐ- ఐదుగురు అన్నలున్నా
ఒ-ఒక్క సోదరి లేకుంటే
ఓ- ఓ సోదరుడా నీకు లేదు రాఖీ
ఔ-ఔరా అని నీ మనసును కలచివేస్తుంది
అం- అందరి మన్ననలు పొందిన రాఖీ
అః- అః అని అందరి చేత అన్పిస్తుంది రాఖీ
అన్నల మణికట్టుపై మెరుస్తుందీ రాఖీ.
ఆ- ఆప్యాయంగా అందరూ కలిసే రోజిది
ఇ- ఇరవై ఒకటో శతాబ్దంలోనూ మరువనిది
ఈ- ఈమెయిల్స్ గాను పంపే విషయమిది
ఉ- ఉత్తర,దక్షిణ భారతదేశాల్లో జరుపుకొనేది
ఊ- ఊకదంపుడు విషయం కాదిది
ఋ- ఋతువులెన్ని వచ్చినా
ఎ- ఎన్నడూ మరివనిది
ఏ- ఏ మనిషినైనా మైమరపించేది
ఐ- ఐదుగురు అన్నలున్నా
ఒ-ఒక్క సోదరి లేకుంటే
ఓ- ఓ సోదరుడా నీకు లేదు రాఖీ
ఔ-ఔరా అని నీ మనసును కలచివేస్తుంది
అం- అందరి మన్ననలు పొందిన రాఖీ
అః- అః అని అందరి చేత అన్పిస్తుంది రాఖీ
అన్నల మణికట్టుపై మెరుస్తుందీ రాఖీ.
అతడామె గురించి చాలా చెప్పాడు, కానీ ఆమె మాత్రం padma

అతడామెను
నడిచే చందమామ అనీ
పరచుకొన్న వెన్నెలనీ
నిలచిపోయిన వసంతమనీ
అని వర్ణించాడు.
ఆమె నవ్వును
పూల పరిమళంతోను
సెలయేటి స్వచ్చతతోను,
రత్న కాంతుల సవ్వడితోను పోల్చాడు.
ఆమె కళ్లను
బటర్ ఫ్లై విప్పారిన రెక్కల ద్వయమనీ
ఆత్మలోక ద్వారాలనీ
రెండు పున్నమిలనీ
మిగిలిన దేహమంతా
ఆ రెండు కళ్లకూ పొడిగింపనీ అన్నాడు.
ఆమె చూపుల్లో
ప్రేమలోక సంగీతముందనీ,
కాంతులీను కరుణా ఝురిలున్నాయనీ,
అమరత్వానికి ఆహ్వానాలున్నాయనీ అన్నాడు.
ఆమె మాటలు
నెరళ్లు తీసిన నేల అడుగున
ఉండే విత్తును మొలకెత్తించే ఆర్ధ్రతనీ,
పరాజితుడిని కూడా అజేయుడిని
చేయగలిగే మంత్రమోహన శక్తులనీ,
తేనె జలపాతాలు కుచించుకుపోయి ఆమె
పెదవులపై తారాడే శబ్ధ తరంగాలయ్యాయనీ,
ఎన్నో అన్నాడు
అతడామె గురించి చాలా చెప్పాడు
కానీ ఆమె మాత్రం
ఒక చిరునవ్వు శాపమిచ్చి సాగిపోయింది.
తెరచాటు మనిషి కదా!
padma love ramanjaneyulu

నువ్వు నన్ను ప్రేమించావు
కనుకనే ఇన్ని విజయ పుష్పాలను
నేను పూయించగలిగాను.
నీవు నా స్వప్నాలకు రెక్కలు తొడిగి ఉండకపోతే
నేనో బోంసాయ్ మొక్కగానే ఉండే వాడిని.
నువ్వు నన్ను విశ్వసిస్తున్నావన్న వాస్తవం నన్నీ
జీవన సంద్రంలో తేలుతూ ఉండేలా చేస్తుంది.
నీ జీవితంలోకి నన్ను లాగేసుకొన్నావన్న భావనే
ఈ జీవన రణ రంగంపై నన్నో
అజేయ గ్లాడియేటర్ ని చేస్తుంది.
నీ కాలంలో నా కలల ఉనికి
నా గడియారంలోంచి నిష్ఫల, నిష్క్రియా
నిముషాలను తరిమేస్తాది.
నీ ప్రతీ మాటనిండా సుమాలుంటాయి.
నా శరీరంపై నీడలా జీవించే నీ జ్జాపకాలు
ఘనీభవించిన ఓ సువాసన.
నాకు మరో దారి లేదు
నిన్ను తిరిగి ప్రేమించటంతప్ప.
రెండో ఎస్సార్సీ అంటే రెండో సారి మోసపొమ్మనే అర్ధం!
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కోసం జస్టిస్ ఫజల్అలీ నేతృత్వంలో 1953 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం తొలి ఎస్సార్సీ నియమించింది (హోంమంత్రి గోవింద్వల్లబ్ పంత్ పర్యవేక్షణలో). కె.ఎం.ఫణిక్కర్, హెచ్.ఎన్.కుంజ్రు సభ్యులు. ఇది సుమారు రెండేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. నాయకుల వాదనలు పరిశీలించింది. వివిధ వర్గాల అభిప్రాయాలు, విజ్ఞప్తులు, వాదనలు స్వీకరించింది. 1955లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దేశంలోని 27 రాష్ట్రాలను భాషా ప్రయుక్తంగా 16 రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని సూచించింది. వివిధ కారణాల రీత్యా తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగించాలని సిఫార్సు చేసింది.
అవేంటంటే…
- పలు కారణాలు, ఇరుప్రాంతాల ప్రయోజనాల రీత్యా తెలంగాణ, ఆంధ్రలను వేర్వేరు రాష్ట్రాలుగానే కొనసాగించాలి. 1961 సాధారణ ఎన్నికల తర్వాత హైదరాబాద్ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదంతో ఇరుప్రాంతాలను విలీనం చేయొచ్చు.
- రెండు రాష్ట్రాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాటిపై ఈ మధ్యకాలం లో వారిమధ్య ఏకాభిప్రాయం కుదిరితే విలీనం కావచ్చు. లేనిపక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగాలి.
- ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి. కాని తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక వనరుల సమస్యలు ఎదురయ్యే అవకాశాల్లేవు. తెలంగాణలో భూమిశిస్తు వసూళ్లు, ఎక్సైజ్ ఆదాయం అధికంగా ఉంది. ఒకవేళ విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలోని ఆర్థిక స్థిరత్వాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి బదులు ఆంధ్ర ప్రాంతపు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి ఉపయోగించే ప్రమాదముంది.
- భవిష్యత్తులో కృష్ణా, గోదావరి జిలాల వినియోగం కోసం ప్రాజెక్టులు చేపట్టినపుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తన న్యాయమైన వాటాను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
- ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, వరంగల్ (ఖమ్మం కలుపుకుని), మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, బీదర్ జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని మునగాల పరగణాను కలుపుకుని హైదరాబాద్ రాష్ట్రాన్ని యథావిధిగా కొనసాగించాలి.”
–
“ప్రత్యేక తెలంగాణా కొద్దిమంది యొక్క ఆకాంక్ష మాత్రమే. దేశంలో ఇలాంటి డిమాండ్లు పాతిక ఉన్నప్పుడు SRC వెయ్యడమే సరైన పద్ధతి. “అలా కాదు, మేం అడిగాం కాబట్టి వెంటనే ఇచ్చెయ్యాలి” అంటే-దేనికైనా ఒక రాజ్యాంగబద్ధమైన విధీ విధానమూ అక్కర్లేదంటారా ? మన దేశంలో దేనిమీదా రిఫరెండమ్లూ ప్లెబిసైట్లూ నిర్వహించే అలవాటెలాగూ లేదు.కనీసం ఒక కమిటీ కమిషనూ సర్వే పరిశీలనా కూడా అవసరం లేదంటారా ?”
సార్ ఇదివరకు కూడా చెప్పాను. మేము అడిగాం కాబట్టి ఇవ్వమని అనట్లేదు. సరిగ్గా యభై ఏళ్ల క్రితం మొదటి ఎస్సార్సీ చేసిన సిఫారసు అమలు చెయ్యమంటున్నాం. అది కూడా అడగొద్దంటే ఎలా?
తెలంగాణ ఎంత మంది ఆకాంక్షనో మొన్న కరీంనగర్ ఎన్నికలో ఓటర్లు చూపించారు. నల్లగొండ జిల్లా ఆలగడప గ్రామంలో జరిగిన నమూనా ప్లెబిసైట్ లో 95% మించి తెలంగాణకు మద్ధతు ఇచ్చారు. అంతెందుకు ఇప్పుడు తెలంగాణా కావాలా వద్దా అని ఒక ప్లెబిసైట్ నిర్వహించమనండి చూద్దాం. అలా చేస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టే ఎస్సార్సీ అనే దుర్మార్గపు ఎత్తుగడ ఎంచుకుంది కాంగ్రెస్. దేశంలో ఏ రాష్ట్ర డిమాండుకూ తెలంగాణకు ఉన్నంత ప్రజా మద్ధతు కానీ చరిత్ర కానీ లేవు.
ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. రామ చంద్రమూర్తి గారు ఇవ్వాళ తన సంపాదకీయంలో ఏమన్నారో కూడ ఒక సారి చదవండి:
“తొలి ఎస్సార్సీకి నివేదిక సమర్పించడానికి ఇరవైరెండు నెలలు పట్టింది. సుమారు లక్షన్నర అభ్యర్థనలు కమిషన్కు అందాయి. ఇప్పుడు చెబుతున్న రెండవ ఎస్సార్సీ కేవలం రెండు ప్రాంతాలకు సంబంధించినదే అయినప్పటికీ, ఈ హైటెక్ యుగంలో మరింత హెచ్చుస్థాయిలో అభ్యర్థనలు వస్తాయి కనుక తాడోపేడో తేలడానికి ఏళ్ళూపూళ్ళూ పట్టడం ఖాయం. రెండో ఎస్సార్సీ అంటే ఇక తెలంగాణను నిరాకరించడమే అని వినిపిస్తున్న విమర్శలను కాదనలేం.”
–
“దేశంలో SRC ప్రమేయం లేకుండా ఏర్పడ్డ రాష్ట్రాలు ఏడే ఉన్నాయి. మిగతా 21 రాష్ట్రాలూ SRC ద్వారానే ఏర్పడ్డాయి.ఝార్ఖండు వగైరా ఉల్లంఘనలు పోగా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకూ SRC అవసరం లేదు కాబట్టి వెయ్యలేదు.ఉదాహరణకు ఒకప్పుడు విదేశంగా ఉన్న సిక్కిమ్ ఇండియన్ యూనియన్లో ఒక రాష్ట్రంగా చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినందువల్లా కొత్తఢిల్లీకి NCR (National Capital Region) గా క్రొత్త ప్రతిపత్తి కట్టబెట్టడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించుకోవడం వల్లా అక్కడ కొత్త రాష్ట్రాలేర్పడ్డాయి. ”
మీరు అన్నట్టు ‘ఏడే’ రాష్ట్రాలు ఎస్సార్సీ లేకుండా ఏర్పడ్డాయని అనుకుందాం. ఏం ఏడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? (అసలైతే ఎస్సార్సీ అవసరం లేకుండానే మన దేశంలో ఇప్పటికి ఏర్పడ్డవి 14 రాష్ట్రాలు)
అన్నట్టు మీరు గమనించారో లేదో తెలియదు, ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చెయ్యమని మొదటి ఎసార్సీ చెప్పలేదు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడ్డ తెలుగు వారి ఆంధ్ర రాష్ట్రమూ ఎస్సార్సీ ప్రమేయం లేకుండానే పుట్టింది. రెండు సార్లు మన తెలుగు ప్రజల రాష్ట్రాలే ఎస్సార్సీ ప్రమేయం లేకుండా ఏర్పడ్డాయి.
–
అవేంటంటే…
- పలు కారణాలు, ఇరుప్రాంతాల ప్రయోజనాల రీత్యా తెలంగాణ, ఆంధ్రలను వేర్వేరు రాష్ట్రాలుగానే కొనసాగించాలి. 1961 సాధారణ ఎన్నికల తర్వాత హైదరాబాద్ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదంతో ఇరుప్రాంతాలను విలీనం చేయొచ్చు.
- రెండు రాష్ట్రాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాటిపై ఈ మధ్యకాలం లో వారిమధ్య ఏకాభిప్రాయం కుదిరితే విలీనం కావచ్చు. లేనిపక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగాలి.
- ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి. కాని తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక వనరుల సమస్యలు ఎదురయ్యే అవకాశాల్లేవు. తెలంగాణలో భూమిశిస్తు వసూళ్లు, ఎక్సైజ్ ఆదాయం అధికంగా ఉంది. ఒకవేళ విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలోని ఆర్థిక స్థిరత్వాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి బదులు ఆంధ్ర ప్రాంతపు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి ఉపయోగించే ప్రమాదముంది.
- భవిష్యత్తులో కృష్ణా, గోదావరి జిలాల వినియోగం కోసం ప్రాజెక్టులు చేపట్టినపుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తన న్యాయమైన వాటాను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
- ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, వరంగల్ (ఖమ్మం కలుపుకుని), మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, బీదర్ జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని మునగాల పరగణాను కలుపుకుని హైదరాబాద్ రాష్ట్రాన్ని యథావిధిగా కొనసాగించాలి.”
–
“ప్రత్యేక తెలంగాణా కొద్దిమంది యొక్క ఆకాంక్ష మాత్రమే. దేశంలో ఇలాంటి డిమాండ్లు పాతిక ఉన్నప్పుడు SRC వెయ్యడమే సరైన పద్ధతి. “అలా కాదు, మేం అడిగాం కాబట్టి వెంటనే ఇచ్చెయ్యాలి” అంటే-దేనికైనా ఒక రాజ్యాంగబద్ధమైన విధీ విధానమూ అక్కర్లేదంటారా ? మన దేశంలో దేనిమీదా రిఫరెండమ్లూ ప్లెబిసైట్లూ నిర్వహించే అలవాటెలాగూ లేదు.కనీసం ఒక కమిటీ కమిషనూ సర్వే పరిశీలనా కూడా అవసరం లేదంటారా ?”
సార్ ఇదివరకు కూడా చెప్పాను. మేము అడిగాం కాబట్టి ఇవ్వమని అనట్లేదు. సరిగ్గా యభై ఏళ్ల క్రితం మొదటి ఎస్సార్సీ చేసిన సిఫారసు అమలు చెయ్యమంటున్నాం. అది కూడా అడగొద్దంటే ఎలా?
తెలంగాణ ఎంత మంది ఆకాంక్షనో మొన్న కరీంనగర్ ఎన్నికలో ఓటర్లు చూపించారు. నల్లగొండ జిల్లా ఆలగడప గ్రామంలో జరిగిన నమూనా ప్లెబిసైట్ లో 95% మించి తెలంగాణకు మద్ధతు ఇచ్చారు. అంతెందుకు ఇప్పుడు తెలంగాణా కావాలా వద్దా అని ఒక ప్లెబిసైట్ నిర్వహించమనండి చూద్దాం. అలా చేస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టే ఎస్సార్సీ అనే దుర్మార్గపు ఎత్తుగడ ఎంచుకుంది కాంగ్రెస్. దేశంలో ఏ రాష్ట్ర డిమాండుకూ తెలంగాణకు ఉన్నంత ప్రజా మద్ధతు కానీ చరిత్ర కానీ లేవు.
ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. రామ చంద్రమూర్తి గారు ఇవ్వాళ తన సంపాదకీయంలో ఏమన్నారో కూడ ఒక సారి చదవండి:
“తొలి ఎస్సార్సీకి నివేదిక సమర్పించడానికి ఇరవైరెండు నెలలు పట్టింది. సుమారు లక్షన్నర అభ్యర్థనలు కమిషన్కు అందాయి. ఇప్పుడు చెబుతున్న రెండవ ఎస్సార్సీ కేవలం రెండు ప్రాంతాలకు సంబంధించినదే అయినప్పటికీ, ఈ హైటెక్ యుగంలో మరింత హెచ్చుస్థాయిలో అభ్యర్థనలు వస్తాయి కనుక తాడోపేడో తేలడానికి ఏళ్ళూపూళ్ళూ పట్టడం ఖాయం. రెండో ఎస్సార్సీ అంటే ఇక తెలంగాణను నిరాకరించడమే అని వినిపిస్తున్న విమర్శలను కాదనలేం.”
–
“దేశంలో SRC ప్రమేయం లేకుండా ఏర్పడ్డ రాష్ట్రాలు ఏడే ఉన్నాయి. మిగతా 21 రాష్ట్రాలూ SRC ద్వారానే ఏర్పడ్డాయి.ఝార్ఖండు వగైరా ఉల్లంఘనలు పోగా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకూ SRC అవసరం లేదు కాబట్టి వెయ్యలేదు.ఉదాహరణకు ఒకప్పుడు విదేశంగా ఉన్న సిక్కిమ్ ఇండియన్ యూనియన్లో ఒక రాష్ట్రంగా చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినందువల్లా కొత్తఢిల్లీకి NCR (National Capital Region) గా క్రొత్త ప్రతిపత్తి కట్టబెట్టడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించుకోవడం వల్లా అక్కడ కొత్త రాష్ట్రాలేర్పడ్డాయి. ”
మీరు అన్నట్టు ‘ఏడే’ రాష్ట్రాలు ఎస్సార్సీ లేకుండా ఏర్పడ్డాయని అనుకుందాం. ఏం ఏడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? (అసలైతే ఎస్సార్సీ అవసరం లేకుండానే మన దేశంలో ఇప్పటికి ఏర్పడ్డవి 14 రాష్ట్రాలు)
అన్నట్టు మీరు గమనించారో లేదో తెలియదు, ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చెయ్యమని మొదటి ఎసార్సీ చెప్పలేదు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడ్డ తెలుగు వారి ఆంధ్ర రాష్ట్రమూ ఎస్సార్సీ ప్రమేయం లేకుండానే పుట్టింది. రెండు సార్లు మన తెలుగు ప్రజల రాష్ట్రాలే ఎస్సార్సీ ప్రమేయం లేకుండా ఏర్పడ్డాయి.
–
మెదడులోని దేవుళ్ళు
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఇతర ఆలోచనల్లాగే భక్తి పారవశ్యమూ, మతపరమైన ఆధ్యాత్మిక భావాలూ కూడా మెదడులోని కొన్ని భాగాలలో జరిగే చర్యల వల్లనే కలుగుతాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అటువంటి నమ్మకాలేవీ లేనివారికి కూడా కృత్రిమంగా, మెదడును అయస్కాంత క్షేత్రానికి గురిచేసి అవే భావనలు కలిగించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే వీటి ద్వారా దేవుడున్నాడనో, లేడనో నిరూపించడం వీలవదు. ఎందుకంటే నమ్మకం ఉన్నవారు అది కూడా దేవుడి పనేననీ, మనసుకు దేవుడి గురించి గుర్తుచేసేందుకే అటువంటి ఏర్పాటు జరిగిందనీ వాదించే అవకాశం ఉంది. ఎటొచ్చీ ఇతరత్రా నమ్మకం లేనివారికి అప్పుడప్పుడూ దృశ్యాలూ, ధ్వనులూ స్పష్టంగా వినబడి, కనబడినప్పుడు వారు దాన్ని దేవుడున్నాడనడానికి “ప్రత్యక్ష” సాక్ష్యంగా భావించి, ప్రభావితులు కావచ్చు. ఆ పరిస్థితుల్లో ఈ శాస్త్రీయ వివరణ ఉపయోగపడవచ్చు.
ఇవే కాదు. మెదడుకు సర్జరీ జరుగుతున్నప్పుడు పూర్తి మత్తుమందు ఇవ్వకుండా రోగులను డాక్టర్లు కొద్దిగా మాటల్లో పెడుతూ ఉంటారు. ఆ విధంగా తమ శస్త్రచికిత్సలో ఏ కారణం చేతైనా పొరపాటు జరిగి, రోగికి స్పృహ తప్పితే వెంటనే తెలుస్తుంది. ఇలా చేస్తూ, మెదడులోని కొన్ని భాగాలను స్పృశించినప్పుడు రోగులు తమకు తెలిసినవీ, ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవీ సంగతులు గుర్తుకొచ్చాయని చెప్పడం జరిగింది. వీటిలో కొన్ని వాసనలూ, పాటల వరసలూ కూడా ఉండవచ్చు. అప్రయత్నంగా మనసు కలిగించే భావాలకు మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది కనక ఇది తెలుసుకోవడం అవసరం. మెదడుకు సంబంధించినంత వరకూ ఈ రకరకాల ఆలోచనలన్నీ మామూలుగా సాగే చిన్న చిన్న విద్యుత్ తరంగాలే.
మెదడులోని బీటా తరంగాలు సెకండుకు 13 నుంచి 30 దాకా ఉంటాయి. ఇవి చేతనావస్థనూ, కేంద్రీకృత తార్కిక ఆలోచనా ధోరణినీ, బహిర్వర్తన (ఎక్స్ట్రోవర్ట్) వైఖరినీ సూచిస్తాయి. సెకండుకు 7 నుంచి 13 దాకా ఉండే ఆల్ఫా తరంగాలు విశ్రాంతినీ, నిర్లిప్తస్థితినీ, ధ్యానాన్నీ, హిప్నోసిస్నూ సూచిస్తాయి. సెకండుకు 4 నుంచి 7 దాకా ఉండే తీటా తరంగాలు పగటికలలు కనడాన్నీ, సృజనాత్మకతనూ, ధ్యానాన్నీ, అతీంద్రియ సంఘటనలనూ, శరీరంనుంచి వేరయిన భావననూ, ఆధ్యాత్మిక భావాలనీ కలిగిస్తాయి. సెకండుకు ఒకటిన్నర నుంచి నాలుగేసి చొప్పున రేగే డెల్టా తరంగాలు గాఢనిద్రకు సంకేతాలు. మొదటిరకం ఎక్కువ తీవ్రతనూ, చివరివి తక్కువ తీవ్రతనూ కలిగి ఉంటాయి. తక్కినవి మధ్యస్తం. ధ్యానంలో ఉన్నప్పుడు ఇవన్నీ మారుతూంటాయి. ఈ మార్పులు స్థల, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ (స్త్రీ పురుషులూ, పిల్లలూ, వృద్ధులూ) వర్తిస్తాయి.
గత వ్యాసంలో వివరించినట్టుగా బౌద్ధ భిక్షువులు ధ్యానంలో ఉన్నప్పుడు వారిపై జరిపిన పరీక్షల్లో మెదడు ముందు భాగంలో ఆలోచనలని కేంద్రీకృతం చేసే ప్రక్రియలు వేగవంతం అయాయనీ, పరిసరాలనూ, స్థల స్వరూపాన్నీ గుర్తించే మెదడు పైభాగం మందగిస్తుందనీ తెలిసింది. క్రైస్తవ ఉపాసకులు మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు కూడా ఇదే జరిగింది. ధ్యానం చేసిన కొందరికి గుండెజబ్బుల నుంచి కొంత ఉపశమనం కూడా లభించింది. కాని ఆధ్యాత్మిక భావాల్లో కొన్ని దేవుడికి దూరమైపోతున్నట్టూ, అశాంతికి గురి అవుతున్నట్టూ కూడా అనిపిస్తాయి. పరిశోధనల్లో వీటన్నిటినీ పరిగణిస్తున్నారు. ప్రపంచంలో ఇంతమంది వేరువేరు రకాల మనుషులకు దేవుడిమీద నమ్మకం ఒకేపద్ధతిలో కలగడానికి కారణం ఏమిటి? ఇందులో వివిధ సంస్కృతుల మధ్య ఎక్కువ తేడాలు కూడా కనిపించవు. అంటే ఇటువంటి భావాలకు సులభంగా గురి అయే లక్షణాలు మెదడుకు ఉన్నట్టేనని తేలుతోంది. ఇందుకు భౌతిక కారణాలేవైనా ఉన్నాయా అని పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రయోగాల్లోమతపరమైన భావాలవల్ల లాభం పొందినట్టు అనిపించినడానికి కారణం ధ్యానం వగైరాలవల్ల మెదడులో కణతలవద్ద ఉండే భాగాలు ప్రేరితం కావడమే నని తెలుస్తోంది.
వీటి ముఖ్య ఉద్దేశమల్లా ఒకటే. కేవలం మెదడులో అకస్మాత్తుగా మెదిలే కొన్ని భావాలను బలహీనతలుగా చేసుకుని కొందరు మతం పేరుతో మోసాలు చెయ్యడం జరుగుతోంది. కనక మెదడులో ఇటువంటి అయోమయం అప్పుడప్పుడూ ఎందుకు కలుగుతోందో సామాన్య ప్రజలకు తెలియజెయ్యడం అవసరం. ముఖ్యంగా మన దేశంలో చేతబడులూ, మంత్రగాళ్ళ మీద నమ్మకాలు ఎక్కువ. కనీసం చదువుకున్నవారైనా నిజానిజాల గురించి ఆలోచించగలిగితే కొంత ప్రగతిని సాధించినట్టే. మెదడులో ఏదో కారణం చేత కలిగిన భౌతికమైన అలజడికీ, దేవుడున్నాడన్న నమ్మకానికీ సంబంధమేమీ లేదని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరిశోధనలవల్ల కొన్ని మానసిక రుగ్మతలకు నివారణ కూడా కలగవచ్చు. ఇది మందులు లేకుండా మెదడుకు తగిన ప్రేరణలిచ్చి సాధించవచ్చు. గత వ్యాసంలో చెప్పినట్టుగా ఎపిలెప్సీవల్లనూ, మాదక ద్రవ్యాలవల్లనూ కూడా కొన్నిఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి.
కొన్ని పరిశోధనల్లో “ప్రేతాత్మలు” ఆవేశించినవారి మెదడునూ, వారి నుంచి “సందేశాలు” అందుకుంటున్న ఇతరుల మెదడునూ పోల్చి చూస్తున్నారు. చైతన్యం అనేది మనిషి చచ్చిపోయినప్పుడు మెదడుతో బాటు అంతమౌతుందా, లేక శరీరానికి బయట “కొనసాగుతుందా” అనేదాన్ని గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. కొనసాగదంటే మనిషికన్నా బలీయమైన అతీతశక్తి ఏదో ఉందనేవారికి నచ్చదు. దేవుడి గురించి బలంగా కలిగిన భావాలన్నీ కూడా మెదడులోని నరాల విన్యాసాల వల్లనే అంటే వారు ఒప్పుకోరు. శాస్త్రవేత్తలుకొందరు మాత్రం దైవాన్ని గురించిన ఊహలన్నీ మెదడులో కలిగే భ్రమలేననీ,దేవుడనేవాడెవడూ లేడనీ అంటారు. మతాన్ని నమ్మేవారిలో కూడా బౌద్ధులు ధ్యానమే ముఖ్యంగా భావిస్తారు. దేవుడున్నాడా లేడా అనేది వారికి ప్రధానం కాదు.
మెదడు అనేది కొన్ని అణువుల, కణాల సమ్మేళనం మాత్రమేనా? మతం అనే “సంగీతాన్ని” మోగించే వాయిద్యమే మెదడు కాదా? వాయిద్యానికీ సంగీతానికీ ఉన్న సంబంధమే మెదడుకూ, ఆలోచనలకూ ఉందనేవారూ ఉన్నారు. చూస్తున్న దృశ్యాలనూ, పొందుతున్న ఇతర అనుభవాలనూ మెదడు ఎలా పసిగడుతోందో దేవుడి ఉనికిని కూడా అలాగే గుర్తిస్తోందేమో? అన్నీ రసాయనిక మార్పులే అయినప్పుడు దేవుడి గురించిన భావాలు మాత్రం అబద్ధమెందుకు కావాలి? అదీ యదార్థమేనేమో?
అసలు యదార్థత అంటే ఏమిటి? మెదడులోనూ,మనసులోనూ కలిగే భావాలన్నీ యదార్థమైనవా? పరిణామవాదాన్ని బట్టి చూస్తే నిజమైన యదార్థమేదో తెలుసుకోవడం మెదడు యొక్క బాధ్యత కాదు. ప్రపంచంలో ప్రాణి యొక్క భద్రతనూ, మనుగడనూ కాపాడడమే దాని పని. తన ఉనికిని గుర్తించుకుని, స్వపర భేదాన్ని అర్థం చేసుకుంటూ, ఉన్న కాసిని ఇంద్రియాల సహాయంతో హానికి గురికాకుండా, ఆహారాన్నీ, ప్రమాదాలనూ కనిపెడుతూ, సంతానోత్పత్తిని సాధిస్తూ, వీలున్నంతకాలం ప్రాణాన్ని నిలుపుకోవడమే దాని విధి. ఇలా అంటే మనిషిని జంతువుల స్థాయికి దిగజార్చినట్టు అనిపిస్తుందేమో కాని ప్రాణికోటిలోని వివిధ జంతువుల శరీర నిర్మాణంలోని తేడాలను బట్టి చూస్తే మనిషికి మరీ గొప్ప ప్రత్యేకత ఏదీ లేదు. అందువల్ల కేవలం ఆలోచనలనూ, ఊహలనూ ఆధారం చేసుకుని “అన్నీ” తెలుసుననుకోవడం సరైనపని కాకపోవచ్చు.
ఇతర ఆలోచనల్లాగే భక్తి పారవశ్యమూ, మతపరమైన ఆధ్యాత్మిక భావాలూ కూడా మెదడులోని కొన్ని భాగాలలో జరిగే చర్యల వల్లనే కలుగుతాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అటువంటి నమ్మకాలేవీ లేనివారికి కూడా కృత్రిమంగా, మెదడును అయస్కాంత క్షేత్రానికి గురిచేసి అవే భావనలు కలిగించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే వీటి ద్వారా దేవుడున్నాడనో, లేడనో నిరూపించడం వీలవదు. ఎందుకంటే నమ్మకం ఉన్నవారు అది కూడా దేవుడి పనేననీ, మనసుకు దేవుడి గురించి గుర్తుచేసేందుకే అటువంటి ఏర్పాటు జరిగిందనీ వాదించే అవకాశం ఉంది. ఎటొచ్చీ ఇతరత్రా నమ్మకం లేనివారికి అప్పుడప్పుడూ దృశ్యాలూ, ధ్వనులూ స్పష్టంగా వినబడి, కనబడినప్పుడు వారు దాన్ని దేవుడున్నాడనడానికి “ప్రత్యక్ష” సాక్ష్యంగా భావించి, ప్రభావితులు కావచ్చు. ఆ పరిస్థితుల్లో ఈ శాస్త్రీయ వివరణ ఉపయోగపడవచ్చు.
ఇవే కాదు. మెదడుకు సర్జరీ జరుగుతున్నప్పుడు పూర్తి మత్తుమందు ఇవ్వకుండా రోగులను డాక్టర్లు కొద్దిగా మాటల్లో పెడుతూ ఉంటారు. ఆ విధంగా తమ శస్త్రచికిత్సలో ఏ కారణం చేతైనా పొరపాటు జరిగి, రోగికి స్పృహ తప్పితే వెంటనే తెలుస్తుంది. ఇలా చేస్తూ, మెదడులోని కొన్ని భాగాలను స్పృశించినప్పుడు రోగులు తమకు తెలిసినవీ, ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవీ సంగతులు గుర్తుకొచ్చాయని చెప్పడం జరిగింది. వీటిలో కొన్ని వాసనలూ, పాటల వరసలూ కూడా ఉండవచ్చు. అప్రయత్నంగా మనసు కలిగించే భావాలకు మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది కనక ఇది తెలుసుకోవడం అవసరం. మెదడుకు సంబంధించినంత వరకూ ఈ రకరకాల ఆలోచనలన్నీ మామూలుగా సాగే చిన్న చిన్న విద్యుత్ తరంగాలే.
మెదడులోని బీటా తరంగాలు సెకండుకు 13 నుంచి 30 దాకా ఉంటాయి. ఇవి చేతనావస్థనూ, కేంద్రీకృత తార్కిక ఆలోచనా ధోరణినీ, బహిర్వర్తన (ఎక్స్ట్రోవర్ట్) వైఖరినీ సూచిస్తాయి. సెకండుకు 7 నుంచి 13 దాకా ఉండే ఆల్ఫా తరంగాలు విశ్రాంతినీ, నిర్లిప్తస్థితినీ, ధ్యానాన్నీ, హిప్నోసిస్నూ సూచిస్తాయి. సెకండుకు 4 నుంచి 7 దాకా ఉండే తీటా తరంగాలు పగటికలలు కనడాన్నీ, సృజనాత్మకతనూ, ధ్యానాన్నీ, అతీంద్రియ సంఘటనలనూ, శరీరంనుంచి వేరయిన భావననూ, ఆధ్యాత్మిక భావాలనీ కలిగిస్తాయి. సెకండుకు ఒకటిన్నర నుంచి నాలుగేసి చొప్పున రేగే డెల్టా తరంగాలు గాఢనిద్రకు సంకేతాలు. మొదటిరకం ఎక్కువ తీవ్రతనూ, చివరివి తక్కువ తీవ్రతనూ కలిగి ఉంటాయి. తక్కినవి మధ్యస్తం. ధ్యానంలో ఉన్నప్పుడు ఇవన్నీ మారుతూంటాయి. ఈ మార్పులు స్థల, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ (స్త్రీ పురుషులూ, పిల్లలూ, వృద్ధులూ) వర్తిస్తాయి.
గత వ్యాసంలో వివరించినట్టుగా బౌద్ధ భిక్షువులు ధ్యానంలో ఉన్నప్పుడు వారిపై జరిపిన పరీక్షల్లో మెదడు ముందు భాగంలో ఆలోచనలని కేంద్రీకృతం చేసే ప్రక్రియలు వేగవంతం అయాయనీ, పరిసరాలనూ, స్థల స్వరూపాన్నీ గుర్తించే మెదడు పైభాగం మందగిస్తుందనీ తెలిసింది. క్రైస్తవ ఉపాసకులు మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు కూడా ఇదే జరిగింది. ధ్యానం చేసిన కొందరికి గుండెజబ్బుల నుంచి కొంత ఉపశమనం కూడా లభించింది. కాని ఆధ్యాత్మిక భావాల్లో కొన్ని దేవుడికి దూరమైపోతున్నట్టూ, అశాంతికి గురి అవుతున్నట్టూ కూడా అనిపిస్తాయి. పరిశోధనల్లో వీటన్నిటినీ పరిగణిస్తున్నారు. ప్రపంచంలో ఇంతమంది వేరువేరు రకాల మనుషులకు దేవుడిమీద నమ్మకం ఒకేపద్ధతిలో కలగడానికి కారణం ఏమిటి? ఇందులో వివిధ సంస్కృతుల మధ్య ఎక్కువ తేడాలు కూడా కనిపించవు. అంటే ఇటువంటి భావాలకు సులభంగా గురి అయే లక్షణాలు మెదడుకు ఉన్నట్టేనని తేలుతోంది. ఇందుకు భౌతిక కారణాలేవైనా ఉన్నాయా అని పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రయోగాల్లోమతపరమైన భావాలవల్ల లాభం పొందినట్టు అనిపించినడానికి కారణం ధ్యానం వగైరాలవల్ల మెదడులో కణతలవద్ద ఉండే భాగాలు ప్రేరితం కావడమే నని తెలుస్తోంది.
వీటి ముఖ్య ఉద్దేశమల్లా ఒకటే. కేవలం మెదడులో అకస్మాత్తుగా మెదిలే కొన్ని భావాలను బలహీనతలుగా చేసుకుని కొందరు మతం పేరుతో మోసాలు చెయ్యడం జరుగుతోంది. కనక మెదడులో ఇటువంటి అయోమయం అప్పుడప్పుడూ ఎందుకు కలుగుతోందో సామాన్య ప్రజలకు తెలియజెయ్యడం అవసరం. ముఖ్యంగా మన దేశంలో చేతబడులూ, మంత్రగాళ్ళ మీద నమ్మకాలు ఎక్కువ. కనీసం చదువుకున్నవారైనా నిజానిజాల గురించి ఆలోచించగలిగితే కొంత ప్రగతిని సాధించినట్టే. మెదడులో ఏదో కారణం చేత కలిగిన భౌతికమైన అలజడికీ, దేవుడున్నాడన్న నమ్మకానికీ సంబంధమేమీ లేదని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరిశోధనలవల్ల కొన్ని మానసిక రుగ్మతలకు నివారణ కూడా కలగవచ్చు. ఇది మందులు లేకుండా మెదడుకు తగిన ప్రేరణలిచ్చి సాధించవచ్చు. గత వ్యాసంలో చెప్పినట్టుగా ఎపిలెప్సీవల్లనూ, మాదక ద్రవ్యాలవల్లనూ కూడా కొన్నిఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి.
కొన్ని పరిశోధనల్లో “ప్రేతాత్మలు” ఆవేశించినవారి మెదడునూ, వారి నుంచి “సందేశాలు” అందుకుంటున్న ఇతరుల మెదడునూ పోల్చి చూస్తున్నారు. చైతన్యం అనేది మనిషి చచ్చిపోయినప్పుడు మెదడుతో బాటు అంతమౌతుందా, లేక శరీరానికి బయట “కొనసాగుతుందా” అనేదాన్ని గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. కొనసాగదంటే మనిషికన్నా బలీయమైన అతీతశక్తి ఏదో ఉందనేవారికి నచ్చదు. దేవుడి గురించి బలంగా కలిగిన భావాలన్నీ కూడా మెదడులోని నరాల విన్యాసాల వల్లనే అంటే వారు ఒప్పుకోరు. శాస్త్రవేత్తలుకొందరు మాత్రం దైవాన్ని గురించిన ఊహలన్నీ మెదడులో కలిగే భ్రమలేననీ,దేవుడనేవాడెవడూ లేడనీ అంటారు. మతాన్ని నమ్మేవారిలో కూడా బౌద్ధులు ధ్యానమే ముఖ్యంగా భావిస్తారు. దేవుడున్నాడా లేడా అనేది వారికి ప్రధానం కాదు.
మెదడు అనేది కొన్ని అణువుల, కణాల సమ్మేళనం మాత్రమేనా? మతం అనే “సంగీతాన్ని” మోగించే వాయిద్యమే మెదడు కాదా? వాయిద్యానికీ సంగీతానికీ ఉన్న సంబంధమే మెదడుకూ, ఆలోచనలకూ ఉందనేవారూ ఉన్నారు. చూస్తున్న దృశ్యాలనూ, పొందుతున్న ఇతర అనుభవాలనూ మెదడు ఎలా పసిగడుతోందో దేవుడి ఉనికిని కూడా అలాగే గుర్తిస్తోందేమో? అన్నీ రసాయనిక మార్పులే అయినప్పుడు దేవుడి గురించిన భావాలు మాత్రం అబద్ధమెందుకు కావాలి? అదీ యదార్థమేనేమో?
అసలు యదార్థత అంటే ఏమిటి? మెదడులోనూ,మనసులోనూ కలిగే భావాలన్నీ యదార్థమైనవా? పరిణామవాదాన్ని బట్టి చూస్తే నిజమైన యదార్థమేదో తెలుసుకోవడం మెదడు యొక్క బాధ్యత కాదు. ప్రపంచంలో ప్రాణి యొక్క భద్రతనూ, మనుగడనూ కాపాడడమే దాని పని. తన ఉనికిని గుర్తించుకుని, స్వపర భేదాన్ని అర్థం చేసుకుంటూ, ఉన్న కాసిని ఇంద్రియాల సహాయంతో హానికి గురికాకుండా, ఆహారాన్నీ, ప్రమాదాలనూ కనిపెడుతూ, సంతానోత్పత్తిని సాధిస్తూ, వీలున్నంతకాలం ప్రాణాన్ని నిలుపుకోవడమే దాని విధి. ఇలా అంటే మనిషిని జంతువుల స్థాయికి దిగజార్చినట్టు అనిపిస్తుందేమో కాని ప్రాణికోటిలోని వివిధ జంతువుల శరీర నిర్మాణంలోని తేడాలను బట్టి చూస్తే మనిషికి మరీ గొప్ప ప్రత్యేకత ఏదీ లేదు. అందువల్ల కేవలం ఆలోచనలనూ, ఊహలనూ ఆధారం చేసుకుని “అన్నీ” తెలుసుననుకోవడం సరైనపని కాకపోవచ్చు.
Subscribe to:
Posts (Atom)










